Header Banner

డీఎస్సీ పేరు వినగానే జగన్ గుండెగుబులు.. కూటమి డెడ్‌లైన్‌కు షాక్! 1.96 లక్షల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ!

  Mon Apr 21, 2025 17:13        Politics

వైసీపీ పార్టీని కేవలం 11 సీట్లకే పరిమితం చేయడంతో ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా జగన్ పరాజయ ప్రస్థానంలోకి నెట్టబడినట్టు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాజ్యసభ సభ్యుల రాజీనామాలు, వైసీపీ నిరసన కార్యక్రమాల్లోనే కార్యకర్తలు టీడీపీకి జై కొట్టిన ఘటనలు జగన్ రాజకీయ ప్రతిష్ఠను దిగజార్చాయని తెలిపారు. డీఎస్సీ విషయంలో యువతకు మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే క్రమంలో కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయడాన్ని తట్టుకోలేకపోతున్న జగన్ తప్పుడు ప్రచారాలకు తెరలేపాడని చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ విమర్శించారు.


ఇది కూడా చదవండి: మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటున్న విసా రెడ్డి! ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం!


వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయలేదని, ఉపాధ్యాయ నియామకాలపై పేటెంట్ హక్కు చంద్రబాబుదేనని స్పష్టం చేశారు. ఇప్పటివరకు 1.96 లక్షల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబేనని ఆమె తెలిపారు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని అవమానంగా మలచి, టీచర్లను మద్యం షాపుల వద్ద కాపలాగా నిలిపిన ఘనత జగన్‌దేనని, అప్పట్లో టీచర్లతో బాత్రూములు కూడా కడిగించిన దుర్మార్గ పాలన వైసీపీదేనని ఆరోపించారు. సకాలంలో జీతాలు ఇవ్వలేకపోయిన హీన చరిత్రను జగన్ నాయకత్వం చాటిచెప్పిందని, అయన పాలనలో ఉపాధ్యాయ నియామకాలు సున్నాగా మిగిలిపోయాయని ఆమె తీవ్రంగా మండిపడ్డారు.


ఇది కూడా చదవండిరాజకీయాల నుంచి తప్పుకుంటా.. ఏపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. చంద్రబాబుకు త్వరలోనే ఫిర్యాదు.. అసలేమైంది?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ ఖాతాలో మరో స్కెచ్ రెడీ! 22, 23 తేదీల్లో ప్రకటనలు!

 

జగన్ కోసమే అలా చేశా..! శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

 

మంత్రితో పాటు పార్టీ నేతలకు త‌ప్పిన ప్ర‌మాదం! పోలీసులుఫైర్ సిబ్బంది వెంట‌నే..

 

ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..రేసులో 'ఆ నలుగురునేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!

 

వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..

 

గుట్టు రట్టు.. జగన్ నే ఎదిరించిన చరిత్ర ప్రస్తుత రఘురామకృష్ణరాజుదే.! నన్ను దూరం పెట్టడానికి కారణం ఇదే.!

 

జగన్ మురికి పాలనకు చెక్.. ప్రతి ఇంటికి స్వచ్ఛతతాగునీరు కూటమి లక్ష్యం! స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి!

 

తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం.. గేదెల్ని ఢీకొట్టిపట్టాలు తప్పిన గూడ్స్ రైలు.!

 

బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!

 

అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!

        

ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం! 57 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. సమాంతర రన్వేలు!

 

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!

 

బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!

 

వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!

 

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

 

నేడు (18/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #DSC2025 #JaganShock #TeacherRecruitment #KootamiGovernance #ChandrababuLeadership